పేజీలు

13.3.23

29 వ సామాన్య ఆదివారం

 గొప్పతనానికి మార్గం

(యెషయా 53:10-11, హెబ్రీ 4:14-16, మార్కు 10:35-45 )

ప్రియ సహోదరులారా ఈనాటి సువిశేషము మరియు పఠనాలు ఒక వ్యక్తి గొప్ప వానిగా ఎదగాలంటే ఏమీ చేయాలి అని చెబుతున్నాయి .  లోక పోకడలను బట్టి కాక దేవుని దృష్టిలో గొప్పతనం ఏమిటని మనం తెలుసుకుంటున్నాంమొదటి పఠనం యెషయా ప్రవక్త బాధామయ సేవకుడు ఏవిధంగా అనేక కష్టాలను  అనుభవించి తన జీవితాన్ని అనేక మంది రక్షణకు కారకుడు అవుతాడు అని  తెలియచేస్తుంది.

ప్రవక్తలు ఎందుకు  కష్టాలను అనుభవించారు

  ప్రవక్తల జీవితాలు  విధముగా  యిస్రాయేలు  ప్రజలను దేవుని వైపు నడుపాయొ మనకు  తెలుసుమోషే ఎన్నో  కష్టాలు అనుభవించారు దేవుని ప్రజలను నాయకునిగా నడపడానికి,అయినకానీ, ప్రజలు ఆయన మీద తిరగబడుతున్నారుయెషయా  ప్రవక్త అనేక కష్టాలు  పడుతున్నారు. యిర్మీయా ప్రవక్త  నేను నా ముఖమును  చెకుముకి రాయి వలె చేసుకుంటిని అని అంటున్నాడు కష్టాలు పడటము ద్వార వారికి వచ్చే లాభం ఏమి లేదుమరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు పడుతున్నారుమొదటిగా దేవుని మీద వారికి గల ప్రేమ వలన,  మరల తమ  ప్రజలు ఆనందమైన జీవితం జీవించాలనిఆమోసు ప్రవక్త  నేను పొట్ట కూటి కోసం  దేవుని వాక్కు  ప్రకటించుట లేదు అని అమాస్య తో చెప్పారుఎందుకంటే వారు  దేవునికి తగిన విధముగా  జీవించకుండా వారికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు. ప్రవక్తల జీవితాల ద్వారా వారు తమ ప్రజలకోసం అన్నీ కష్టాలు అనుభవించడానికైనా సిద్దంగా ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాంవీరు కష్టాలుబాదలు వేరే వారిని ఆనందమైన జీవితం జీవించేలా చేస్తున్నాయిప్రజలు అంత తెలివి గల వారు కారుచాలా సార్లు అనేక మోసాలకుస్వల్ప ఆనందాలకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారువారిని కాపాడటానికి ప్రవక్తలు బాదలు అనుభవించారుఇది ప్రవక్తల గొప్పతనంవారు దీని ద్వార ఎటువంటి లాభాన్ని ఆశించలేదుపొందనూ లేదు.

గొప్పవారు ఎలా ఉంటారు

 లోకములో గొప్పవారికి,  దేవుని దృష్టిలో గొప్పవారికి గల వ్యత్యాసం గురించి  యేసు ప్రభువు  విధంగా అంటున్నారు.  అన్య జనుల రాజులు  వారిపై అధికారం చెలాయింతురువారి అధికారులు ఉపకారులు అని పిలవబడుతున్నారుకానీ మీరు అటుల చేయవలదుమీలో గొప్పవాడు చిన్న వానివలెనునాయకుడు సేవకునివలె ఉండాలి అని చెబుతున్నారులూకా 22:25,26. యేసు ప్రభువుమనుష్య కుమారుడు సేవించడానికే కానీ సేవించబడటానికి రాలేదు అని చెబుతున్నారు. మార్కు 10:45. గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులకు, అల్పులకు  ప్రాముఖ్యతను ఇస్తారుమనకు ఉన్న బహుమానాలుఅవార్డులుడబ్బులుఆస్తుల ద్వార మనం గొప్పవాళ్లు కాము దేవుని దృష్టి లో  గొప్పతనం మన ప్రవర్తన మీద  ఆధారపడి ఉంటుందిమనము ఎంత  సేవ చేయడానికి సిద్ధముగా ఉన్నాము, అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.

శిష్యులు ఎందుకు ప్రత్యేక స్థానాలు అడుగుతున్నారు

యాకోబు యోహనులు యేసు ప్రభువుని ఒక కోరిక కోరుతున్నారు, మార్కు 10:37 మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడిఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని అడుగుతున్నారు యేసు ప్రభువు రూపాంతరీకరణ జరిగినప్పుడు ఆయనతో పేతురు,యోహను ,యాకోబులు ఉన్నారువారికి తెలుసు అది ఎంత గొప్పగా ఉన్నది అనిమత్తయి 19 అధ్యాయము 28 వచనములో మనము చూస్తాము మనుష్య  కుమారుడు తన సింహాసనము మీద కూర్చుండినప్పుడు మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుంటారు అని చెప్పారుకానీ శిష్యులు దానిని  లోక అధికారములాంటిది అని అనుకుంటున్నారుఅందుకే ప్రభువు  పరలోక భూలోక అధికార వ్యత్యాసం గురించి చెబుతున్నారు లోకములో ఉన్న  పాలకులువేరే వారి మీద అధికారం చూపించడానికి , పెత్తనం చేయించడానికి చూస్తారు, కానీ మీరు అలా కాకుండా సేవ చేయటానికి ముందు ఉండాలి అని చెబుతున్నారుఅది అర్దము కానీ శిష్యులు పరలోకం  కూడా ఈ లోక సింహాసనం లాంటిది అనుకుంటున్నారువారికి కావలసినది లోక  సింహాసనాలుఅంతే కానీ పరలోక విధానము తెలిసి కాదు వారు అడిగేదిత్వరగా వారు అందరి చేత గొప్ప వారిగా పరిగణించబడాలి అని మాత్రమే అనుకుంటున్నారు.

యేసు ప్రభువు ఎటువంటి బలి అవుతున్నారు

 యోహను యాకోబులు అడిగిన దానికిమీరు ఏమి కోరుతున్నారో మీరు ఎరుగరునేను పానము చేయు పాత్రమునుండి  మీరు పానము చేయగలరానేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరాఅంటున్నారుఏమిటి  పాన పాత్ర ? పాన పాత్ర అంటే చాలా శ్రమలుతో కూడిన జీవితముయెషయా 51:17  నీవు ప్రభువు కోపము అను పాత్రము నుండి  పానీయము త్రాగి పడిపోతివి అంటున్నారుకొన్ని సార్లు దీనిని ప్రవక్తల పాత్రము అంటారు. పాత్ర ఒక సంజ్ఞ గా ఉండేది ప్రవక్తలకు వారి గమ్యం తెలియ చేస్తూ ఉంటుంది పాన పాత్రంవారి గమ్యం  కష్టాలతో కూడుకొని ఉంటుంది ఇది  వారు పొందిన బాధలు  తెలియచేస్తుందిదేవుని కోపాన్ని తెలియచేస్తుందిఅంటే దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికి పూనుకోవాలిప్రవక్తలు పొందిన కష్టాలు దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికే  యేసు ప్రభువుమత్తయి  26 లో  పాత్రనునానుండి తీసి వేయమని అడుగుతున్నారు, అంటే అది చాలా  కష్టాలతో కుడినదిదానికి భరించడానికి మనము చాలా కష్ట పడాలియేసు ప్రభువు  బాప్తిస్మము  గురించి  చెప్పుతున్నారుఇక్కడ మనము తీసుకునే బాప్తిస్మము  గురించి కాదు కానీ చాలా కష్టముతో కూడిన శ్రమలలో  తీసుకునే బాప్తిస్మము  గురించి చెప్పుతున్నారుయేసు ప్రభువు జ్ఞానస్నానం  యొర్ధాను నదిలో మొదలై  గెత్సమని తోటలో ముగుస్తుంది.  తన తండ్రి చిత్తానికి తలవంచి శ్రమల పాన పాత్రను అంగీకరించాడు యేసు ప్రభువు.

క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని వదలి  తనను తాను రిక్తుని  చేసుకొని మనలను కాపాడటానికి వచ్చాడుఅన్నీ వదులుకోవడానికి ఆయన సిద్దపడ్డారుదేవునితో తన సమానత్వాన్ని వదలి , మర్త్య మానవ రూపాన్ని స్వీకరించాడు.

మనము  విధముగా ఉన్నాం

మనము ఎలా ఉన్నాముకేవలము పాపం చేయకుండా ఉండటానికే ప్రాముఖ్యత ఇస్తూ మంచి చేయటము పట్టించుకోవము ?  ఈనాటి సువిశేషము మార్కు 10: 34,35 వచనాలు కేవలము మిమ్మల్ని మీరు కీర్తించుకోకుండాక్రీస్తు వలె జీవించమని చెబుతున్నాయిఇతరులను రక్షించడానికి మనము ప్రవక్త లె  క్రీస్తు వలె ష్టపడటానికి సిద్దముగా ఉన్నమా మిగిలిన పది మంది  శిష్యులు   మాటలను విన్నప్పుడు   ఇద్దరు శిష్యులు మీద అసూయ పడుతున్నారువారికి కూడా మొదటి స్థానాలు  కావాలి అనుకున్నారు యేసు ప్రభువు   ఇటువంటి  వారితో దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకొన్నారుఅందుకే వారికి ముందుగానే చెబుతున్నారుతన రాజ్యంలో ఎలా ఉంటుంది అని లోక పాలకుల వలె ఉండకూడదు అని అంటున్నారుఆ ఇద్దరి శిష్యుల మీద మిగిలిన శిష్యులు అసూయతో ఉన్నారుఎందుకంటే శిష్యులకు వారి వారి  స్వలాభాలు కోరికలు ఉన్నాయి.  యేసు ప్రభువు చేసే పనులు చూస్తున్నప్పుడు వారు ఆయన ఆదికారంలో పాలు పంచుకోవచ్చు అనుకుంటున్నారుమన ఆలోచనలు  విధంగానే ఉన్నాయి.

క్రీస్తు వలె  జీవించాలి

శిష్యులకి యేసు ప్రభువు మాటలు పూర్తిగా అర్దము కాలేదుమార్కు 10:43  వచనములో యేసు ప్రభువు చెబుతున్నారుశిష్యులు ఎంచుకోవాల్సిన  మార్గం , సేవా మార్గంతనను తాను త్యజించుకోవాల్సిన మార్గంయోహను 18: 36  లో యేసు ప్రభువు అంటున్నారు ,  తన రాజ్యం  లోక సంబంధమైనది కాదు అని చెప్పారుఎవరైతే   గొప్ప వారు కావాలనుకుంటారో వారు సేవకులుగా ఉండాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు పిలిప్పీయులకు రాసిన లేఖలో 2; 3-9.  విధముగా ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నారు అని తెలుసుకుంటున్నాం. మార్కు

గొప్పతనానికి మార్గం

(యెషయా 53:10-11, హెబ్రీ 4:14-16, మార్కు 10:35-45 )

ప్రియ సహోదరులారా ఈనాటి సువిశేషము మరియు పఠనాలు ఒక వ్యక్తి గొప్ప వానిగా ఎదగాలంటే ఏమీ చేయాలి అని చెబుతున్నాయి .  లోక పోకడలను బట్టి కాక దేవుని దృష్టిలో గొప్పతనం ఏమిటని మనం తెలుసుకుంటున్నాంమొదటి పఠనం యెషయా ప్రవక్త బాధామయ సేవకుడు ఏవిధంగా అనేక కష్టాలను  అనుభవించి తన జీవితాన్ని అనేక మంది రక్షణకు కారకుడు అవుతాడు అని  తెలియచేస్తుంది.

ప్రవక్తలు ఎందుకు  కష్టాలను అనుభవించారు

  ప్రవక్తల జీవితాలు  విధముగా  యిస్రాయేలు  ప్రజలను దేవుని వైపు నడుపాయొ మనకు  తెలుసుమోషే ఎన్నో  కష్టాలు అనుభవించారు దేవుని ప్రజలను నాయకునిగా నడపడానికి,అయినకానీ, ప్రజలు ఆయన మీద తిరగబడుతున్నారుయెషయా  ప్రవక్త అనేక కష్టాలు  పడుతున్నారు. యిర్మీయా ప్రవక్త  నేను నా ముఖమును  చెకుముకి రాయి వలె చేసుకుంటిని అని అంటున్నాడు కష్టాలు పడటము ద్వార వారికి వచ్చే లాభం ఏమి లేదుమరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలు పడుతున్నారుమొదటిగా దేవుని మీద వారికి గల ప్రేమ వలన,  మరల తమ  ప్రజలు ఆనందమైన జీవితం జీవించాలనిఆమోసు ప్రవక్త  నేను పొట్ట కూటి కోసం  దేవుని వాక్కు  ప్రకటించుట లేదు అని అమాస్య తో చెప్పారుఎందుకంటే వారు  దేవునికి తగిన విధముగా  జీవించకుండా వారికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారు. ప్రవక్తల జీవితాల ద్వారా వారు తమ ప్రజలకోసం అన్నీ కష్టాలు అనుభవించడానికైనా సిద్దంగా ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాంవీరు కష్టాలుబాదలు వేరే వారిని ఆనందమైన జీవితం జీవించేలా చేస్తున్నాయిప్రజలు అంత తెలివి గల వారు కారుచాలా సార్లు అనేక మోసాలకుస్వల్ప ఆనందాలకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారువారిని కాపాడటానికి ప్రవక్తలు బాదలు అనుభవించారుఇది ప్రవక్తల గొప్పతనంవారు దీని ద్వార ఎటువంటి లాభాన్ని ఆశించలేదుపొందనూ లేదు.

గొప్పవారు ఎలా ఉంటారు

 లోకములో గొప్పవారికి,  దేవుని దృష్టిలో గొప్పవారికి గల వ్యత్యాసం గురించి  యేసు ప్రభువు  విధంగా అంటున్నారు.  అన్య జనుల రాజులు  వారిపై అధికారం చెలాయింతురువారి అధికారులు ఉపకారులు అని పిలవబడుతున్నారుకానీ మీరు అటుల చేయవలదుమీలో గొప్పవాడు చిన్న వానివలెనునాయకుడు సేవకునివలె ఉండాలి అని చెబుతున్నారులూకా 22:25,26. యేసు ప్రభువుమనుష్య కుమారుడు సేవించడానికే కానీ సేవించబడటానికి రాలేదు అని చెబుతున్నారు. మార్కు 10:45. గొప్ప వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులకు, అల్పులకు  ప్రాముఖ్యతను ఇస్తారుమనకు ఉన్న బహుమానాలుఅవార్డులుడబ్బులుఆస్తుల ద్వార మనం గొప్పవాళ్లు కాము దేవుని దృష్టి లో  గొప్పతనం మన ప్రవర్తన మీద  ఆధారపడి ఉంటుందిమనము ఎంత  సేవ చేయడానికి సిద్ధముగా ఉన్నాము, అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.

శిష్యులు ఎందుకు ప్రత్యేక స్థానాలు అడుగుతున్నారు

యాకోబు యోహనులు యేసు ప్రభువుని ఒక కోరిక కోరుతున్నారు, మార్కు 10:37 మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడిఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని అడుగుతున్నారు యేసు ప్రభువు రూపాంతరీకరణ జరిగినప్పుడు ఆయనతో పేతురు,యోహను ,యాకోబులు ఉన్నారువారికి తెలుసు అది ఎంత గొప్పగా ఉన్నది అనిమత్తయి 19 అధ్యాయము 28 వచనములో మనము చూస్తాము మనుష్య  కుమారుడు తన సింహాసనము మీద కూర్చుండినప్పుడు మీరు కూడా 12 సింహాసనముల మీద కూర్చుంటారు అని చెప్పారుకానీ శిష్యులు దానిని  లోక అధికారములాంటిది అని అనుకుంటున్నారుఅందుకే ప్రభువు  పరలోక భూలోక అధికార వ్యత్యాసం గురించి చెబుతున్నారు లోకములో ఉన్న  పాలకులువేరే వారి మీద అధికారం చూపించడానికి , పెత్తనం చేయించడానికి చూస్తారు, కానీ మీరు అలా కాకుండా సేవ చేయటానికి ముందు ఉండాలి అని చెబుతున్నారుఅది అర్దము కానీ శిష్యులు పరలోకం  కూడా ఈ లోక సింహాసనం లాంటిది అనుకుంటున్నారువారికి కావలసినది లోక  సింహాసనాలుఅంతే కానీ పరలోక విధానము తెలిసి కాదు వారు అడిగేదిత్వరగా వారు అందరి చేత గొప్ప వారిగా పరిగణించబడాలి అని మాత్రమే అనుకుంటున్నారు.

యేసు ప్రభువు ఎటువంటి బలి అవుతున్నారు

 యోహను యాకోబులు అడిగిన దానికిమీరు ఏమి కోరుతున్నారో మీరు ఎరుగరునేను పానము చేయు పాత్రమునుండి  మీరు పానము చేయగలరానేను పొందబోవు బాప్తిస్మమును మీరును పొందగలరాఅంటున్నారుఏమిటి  పాన పాత్ర ? పాన పాత్ర అంటే చాలా శ్రమలుతో కూడిన జీవితముయెషయా 51:17  నీవు ప్రభువు కోపము అను పాత్రము నుండి  పానీయము త్రాగి పడిపోతివి అంటున్నారుకొన్ని సార్లు దీనిని ప్రవక్తల పాత్రము అంటారు. పాత్ర ఒక సంజ్ఞ గా ఉండేది ప్రవక్తలకు వారి గమ్యం తెలియ చేస్తూ ఉంటుంది పాన పాత్రంవారి గమ్యం  కష్టాలతో కూడుకొని ఉంటుంది ఇది  వారు పొందిన బాధలు  తెలియచేస్తుందిదేవుని కోపాన్ని తెలియచేస్తుందిఅంటే దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికి పూనుకోవాలిప్రవక్తలు పొందిన కష్టాలు దేవునికి అయిష్టమైనదానిని తీసివేయడానికే  యేసు ప్రభువుమత్తయి  26 లో  పాత్రనునానుండి తీసి వేయమని అడుగుతున్నారు, అంటే అది చాలా  కష్టాలతో కుడినదిదానికి భరించడానికి మనము చాలా కష్ట పడాలియేసు ప్రభువు  బాప్తిస్మము  గురించి  చెప్పుతున్నారుఇక్కడ మనము తీసుకునే బాప్తిస్మము  గురించి కాదు కానీ చాలా కష్టముతో కూడిన శ్రమలలో  తీసుకునే బాప్తిస్మము  గురించి చెప్పుతున్నారుయేసు ప్రభువు జ్ఞానస్నానం  యొర్ధాను నదిలో మొదలై  గెత్సమని తోటలో ముగుస్తుంది.  తన తండ్రి చిత్తానికి తలవంచి శ్రమల పాన పాత్రను అంగీకరించాడు యేసు ప్రభువు.

క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని వదలి  తనను తాను రిక్తుని  చేసుకొని మనలను కాపాడటానికి వచ్చాడుఅన్నీ వదులుకోవడానికి ఆయన సిద్దపడ్డారుదేవునితో తన సమానత్వాన్ని వదలి , మర్త్య మానవ రూపాన్ని స్వీకరించాడు.

మనము  విధముగా ఉన్నాం

మనము ఎలా ఉన్నాముకేవలము పాపం చేయకుండా ఉండటానికే ప్రాముఖ్యత ఇస్తూ మంచి చేయటము పట్టించుకోవము ?  ఈనాటి సువిశేషము మార్కు 10: 34,35 వచనాలు కేవలము మిమ్మల్ని మీరు కీర్తించుకోకుండాక్రీస్తు వలె జీవించమని చెబుతున్నాయిఇతరులను రక్షించడానికి మనము ప్రవక్త లె  క్రీస్తు వలె ష్టపడటానికి సిద్దముగా ఉన్నమా మిగిలిన పది మంది  శిష్యులు   మాటలను విన్నప్పుడు   ఇద్దరు శిష్యులు మీద అసూయ పడుతున్నారువారికి కూడా మొదటి స్థానాలు  కావాలి అనుకున్నారు యేసు ప్రభువు   ఇటువంటి  వారితో దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకొన్నారుఅందుకే వారికి ముందుగానే చెబుతున్నారుతన రాజ్యంలో ఎలా ఉంటుంది అని లోక పాలకుల వలె ఉండకూడదు అని అంటున్నారుఆ ఇద్దరి శిష్యుల మీద మిగిలిన శిష్యులు అసూయతో ఉన్నారుఎందుకంటే శిష్యులకు వారి వారి  స్వలాభాలు కోరికలు ఉన్నాయి.  యేసు ప్రభువు చేసే పనులు చూస్తున్నప్పుడు వారు ఆయన ఆదికారంలో పాలు పంచుకోవచ్చు అనుకుంటున్నారుమన ఆలోచనలు  విధంగానే ఉన్నాయి.

క్రీస్తు వలె  జీవించాలి

శిష్యులకి యేసు ప్రభువు మాటలు పూర్తిగా అర్దము కాలేదుమార్కు 10:43  వచనములో యేసు ప్రభువు చెబుతున్నారుశిష్యులు ఎంచుకోవాల్సిన  మార్గం , సేవా మార్గంతనను తాను త్యజించుకోవాల్సిన మార్గంయోహను 18: 36  లో యేసు ప్రభువు అంటున్నారు ,  తన రాజ్యం  లోక సంబంధమైనది కాదు అని చెప్పారుఎవరైతే   గొప్ప వారు కావాలనుకుంటారో వారు సేవకులుగా ఉండాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు పిలిప్పీయులకు రాసిన లేఖలో 2; 3-9.  విధముగా ఆయన తనను తాను బలిగా అర్పించుకున్నారు అని తెలుసుకుంటున్నాం. మార్కు 10: 45  వచనంలో దేవుని కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు అని మనం వింటున్నాం.

యేసు ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్త  వెల గా వచ్చాడుమన పాపాలను తీసివేయడానికి ఆయన చనిపోవడానికి కూడా సిద్దపడ్డారుమనలను మనం సేవకునిగా చేసుకోవటంక్రీస్తుని మన సుమాతృకగా తీసుకోవడం మనం చేయవలసిన పని 

యేసు ప్రభువు యొక్క సందేశం చాలా స్పష్టంగా  ఉంది.  యెషయా  ప్రవక్త  బాదామయ సేవకుని ద్వార ప్రభువు ఎటువంటివారు  అని చెప్పారు . ప్రభువు  తన కష్టాల ద్వార   లోకాన్ని రక్షించాలి అని నిర్ణయించుకున్నారు మానవుడు  శ్రమలను  ప్రేమ కోసం భరించినప్పుడు వాటికి  రక్షణ విలువ  ఉంటుందిదేవుని అధికారం వేరే  వారి మీద ఆధిపత్యం చెలాయించడం కాదు.  అది ప్రేమ చూపించడం, అంగీకరించడం, రక్షించడము మరియుసేవించడము. ఆవిధముగా జీవించుదాం.

 

 

10: 45  వచనంలో దేవుని కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు అని మనం వింటున్నాం.

యేసు ప్రభువు మన పాపములకు ప్రాయశ్చిత్త  వెల గా వచ్చాడుమన పాపాలను తీసివేయడానికి ఆయన చనిపోవడానికి కూడా సిద్దపడ్డారుమనలను మనం సేవకునిగా చేసుకోవటంక్రీస్తుని మన సుమాతృకగా తీసుకోవడం మనం చేయవలసిన పని 

యేసు ప్రభువు యొక్క సందేశం చాలా స్పష్టంగా  ఉంది.  యెషయా  ప్రవక్త  బాదామయ సేవకుని ద్వార ప్రభువు ఎటువంటివారు  అని చెప్పారు . ప్రభువు  తన కష్టాల ద్వార   లోకాన్ని రక్షించాలి అని నిర్ణయించుకున్నారు మానవుడు  శ్రమలను  ప్రేమ కోసం భరించినప్పుడు వాటికి  రక్షణ విలువ  ఉంటుందిదేవుని అధికారం వేరే  వారి మీద ఆధిపత్యం చెలాయించడం కాదు.  అది ప్రేమ చూపించడం, అంగీకరించడం, రక్షించడము మరియుసేవించడము. ఆవిధముగా జీవించుదాం.

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సమూయేలు చరిత్ర

 సమూయేలు చరిత్ర  సమూవేలు  పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి  న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించినవాడు. యిస్రాయేలు చర...